లదాఖ్‌లో భూకంపం.. భయంతో వణికిపోయిన ప్రజలు

Spread the love

లదాఖ్‌లో మరోసారి భూ ప్రకంపనలు స్థానిక ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేశాయి. శుక్రవారం నాడు సాయంత్రం 4.27 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టార్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.4 మాగ్నిట్యూడ్‌గా నమోదైంది. లదాఖ్‌ ప్రాంతంలో 10 కిలో మీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలలజీ వెల్లడించింది. ఈ భూకంప తీవ్రత కాస్త తక్కువగానే ఉండటంతో ఎలాంటి ప్రాణనష్టం కానీ ఆస్తి నష్టం కానీ సంభవించలేదని అధికారులు తెలిపారు.


Spread the love
error: Content is protected !!