బ్రేకింగ్‌.. ఉత్తరాఖండ్‌లో భూకంపం..!

Spread the love

ఉత్తరాఖండ్‌లో భూకంపం సంభవించింది. రాష్ట్రంలోని తెహ్రీ ప్రాంతం గర్హవాల్‌లో మంగళవారం సాయంత్రం 6.18 గంటలకు భూ ప్రకంపనలు చోటచేసుకున్నాయి. రిక్టార్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 3.4 మాగ్నిట్యూడ్‌గా నమోదైంది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది.


Spread the love
error: Content is protected !!