కొడితే కొట్టించుకోవాల్సిందేనా..? అసలు అక్కడి హిందువులపై ఏం జరుగుతోంది..?

వారంతా అక్కడ పనిచేస్తున్నారు. ఇంతలో యజమాని వచ్చాడు. కారణం లేకుండా చితకబాదాడు. దీంతో వారు ఆస్పత్రి పాలయ్యారు. ఇదేంటి రీజన్‌ లేకుండా…

బీహార్‌లో దారుణం.. ఆలయ ప్రాంగణంలో ఇద్దరు పూజారుల దారుణ హత్య..! ఇక మరో సంఘటనలో..

బీహార్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. మధుబని జిల్లాలోని ఖిర్హార్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఉన్నదరోహర్‌ మహాదేవ్‌ ఆలయంలో ఇద్దరు పూజారులు దారుణ…

దిస్‌ ఈజ్‌ వాస్తవం.. వైరల్‌ ఫోటోల గుట్టు రట్టు..!

సోషల్‌ మీడియాలో ఫేక్‌ వార్తలు ఎంత వేగంగా వ్యాప్తి చెందుతాయంటే.. నిజం నిలబడి చెప్పులు తొడుక్కునే లోపు.. అబద్దం అంగట్లో ప్రచారం…

మంత్రి కేటీఆర్‌కు కరోనా పాజిటివ్‌.. త్వరగా కోలుకోవాలని ప్రార్ధించిన బండి సంజయ్‌..!

తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే. తారకరామ రావు (కేటీఆర్) కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా తన అధికారిక…

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో.. శ్రీ రామ జన్మభూమి తీర్ధ క్షేత్ర సంచలన నిర్ణయం..!

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో అనేక చోట్ల ఆక్సిజన్‌ కొరత తలెత్తుతోంది. ఇటీవల అనేక మంది ఆక్సిజన్‌ కొరతతోనే…

18 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సిన్‌.. రిజిస్ట్రేషన్‌ తేదీపై క్లారిటీ.. ఏప్రిల్‌ 24 నుంచి కాదట..

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ మహమ్మారికి చెక్‌ పెట్టేందుకు వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ అనేది ఎంతో…

కత్తులతో హిందూ కుటుంబాలకు బెదిరింపు.. స్థానికులంతా కలిసి..

బంగ్లాదేశ్‌లో మైనార్టీలుగా జీవనం సాగిస్తున్న హిందువులపై అక్కడి జిహాదీ మూకల దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. హిందూ కుటుంబాలే లక్ష్యంగా దాడులకు పాల్పడుతూ..…

చైనా రాయబారే లక్ష్యంగా.. పాక్‌లో భారీ బ్లాస్ట్‌.. నలుగురు మృతి.. మరో..

చైనా రాయబారిని లక్ష్యంగా చేసుకుని పాక్‌లో భారీ బ్లాస్ట్‌ చోటుచేసుకుంది. బుధవారం రాత్రి బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లోని రాజధాని క్వెట్టాలో ఈ సంఘటన…

మతం మారుతారా..? దేశం విడిచి పోతారా..? హిందూ కుటుంబాలకు వార్నింగ్‌ ఇచ్చిన..

బంగ్లాదేశ్‌లో మైనార్టీలుగా ఉన్నహిందువుల పరిస్థితి ఘోరంగా ఉంది. రోజురోజుకు ఇస్లామిక్‌ జిహాదీల దాడులు పెరిగిపోతున్నాయి. పాక్‌లో జరుగుతున్న విధంగానే.. హిందూ యువతులను…

లాక్‌డౌన్‌పై రాష్ట్రాలకు కీలక సూచనలు చేసిన ప్రధాని మోదీ.

దేశంలో కరోనా మహమ్మారి సెకండ్‌ వేవ్‌ రూపంలో విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ భారత ప్రజలనుద్దేశించి మంగళవారం సాయంత్రం ప్రసంగించారు.…

error: Content is protected !!