దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్లో విరుచుకుపడుతోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మంగళవారం సాయంత్రం 8.45 నిమిషాలకు దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ…
Author: Gaganam News
బ్రేకింగ్.. మరికాసేపట్లో దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ..!
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశంలో 20 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. అనేక…
మాస్క్ ధరించమని చెప్పడమే తప్పా..? ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ను కొట్టిచంపేశారట..!
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మాస్క్ ధరించడం ద్వారా ఈ మహమ్మారికి కాస్త చెక్…
“టీకా”తో టమాటా.. అసలు స్టోరీ ఏంటంటే..?
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య లక్షల్లో నమోదవుతుండగా.. రికవరీ మాత్రం సగం కూడా…
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. మే1 వరకు రాత్రి కర్ఫ్యూ.. రూల్స్ ఇవే..
రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోండటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి మే1వ తేదీ వరకు రాత్రి పూట కర్ఫ్యూను…
వ్యాక్సిన్లపై మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. ఇకపై రాష్ట్రాలకు..
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వ్యాక్సినేషన్ డ్రైవ్ను వేగవంతం చేసిన సంగతి…
బిగ్ న్యూస్.. రూ.3 వేల కోట్ల మాదక ద్రవ్యాలు సీజ్ చేసిన ఇండియన్ నేవీ
భారత నావికాదళం సోమవారం నాడు ఓ భారీ ఆపరేషన్ నిర్వహించింది. అరేబియా సముద్రంలో ఐఎన్ఎస్ సువర్ణ చేత చేపట్టిన ఆపరేషన్లో పెద్ద…
పాక్లో హిందూ వ్యాపారవేత్త కాల్చివేత.. పోలీసులు ఏం చెప్పారో తెలుసా..?
పాకిస్తాన్లో హిందువుల జీవనం ప్రశ్నార్ధకంగా మారుతోంది. రోజురోజుకు అక్కడ మైనార్టీలుగా ఉన్న హిందువులపై ముస్లిం సంస్థల దాడులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే అనేక…
రాహుల్ ర్యాలీల రద్దు వెనక అసలు రీజన్ ఇదేనా..? లేదా రాజకీయ ఎత్తుగడనా..?
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల విషయంలో కీలక నిర్ణయం…