హ్యాట్సాఫ్‌ ఇండియన్‌ ఆర్మీ.. మానవత్వమే ముఖ్యమంటూ డ్రాగన్‌ పౌరులను కాపాడటమే కాకుండా.. ఆ తర్వాత..

ఆర్మీ.. వీరిని చూస్తే శత్రువులు భయంతో వణికిపోవాల్సిందే. ఎందుకంటే ఏ దేశానికి చెందిన ఆర్మీ అయినా

ఫేస్‌బుక్‌ ఇష్యూపై రాజాసింగ్‌ కామెంట్స్‌ ఇవే..! ఇప్పుడు జూకర్‌బర్గ్‌ టీం ఏం చేస్తుందో..?

సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచే తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ గురించి తెలిసిందే. ఎప్పుడూ

ప్రస్తుత పరిస్థితులు జలియన్‌వాలా బాగ్‌ దమనకాండను తలపిస్తున్నాయ్‌..బీజేపీ ఎంపీ సంచలన ట్వీట్‌..!

బీజేపీ రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి సుబ్రహ్మణ్యస్వామి సంచలన ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం నెలకొన్న

దేశంలో రికార్డ్‌ స్థాయిలో పాజిటివ్‌ కేసులు.. 40 లక్షలకు చేరువలో..

భారత్‌లో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. అన్‌లాక్‌ ప్రక్రియ ప్రారంభమైన

అయ్యో పాపం.. ఈ పిల్లి కరోనా బారినపడింది..!

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వైరస్‌కు వ్యాక్సిన్‌ లేకపోవడంతో రోజురోజుకు లక్షల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు మనుషులకు మాత్రమే సోకగా.. పలు దేశాల్లో పెంపుడు జంతువులకు కూడా కరోనా సోకినట్లు సమాచారం. తాజాగా యూకేకు చెందిన ఓ పిల్లి కూడా కరోనా బారినపడ్డట్లు తెలుస్తోంది. పెంపుడు పిల్లికి సంబంధించిన ఓనర్స్‌ ద్వారా ఈ వైరస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. ఇంగ్లాండ్‌లోని వేబ్రిడ్జ్‌లోని యానిమల్ అండ్ ప్లాంట్ హెల్త్ ఏజెన్సీలో జూలై 22వ తేదీన కరోనా పరీక్షలు చేపట్టారు.

ఈ క్రమంలో వెలువడిన రిపోర్టులు చూసి వెటర్నరీ వైద్యులు షాక్‌కు గురయ్యారు. రిపోర్టులో ఆ పెంపుడు పిల్లికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఒక జంతువుకు కరోనా సోకడం యూకేలో ఇదే తొలిసారి అని తెలిపారు. ప్రస్తుతం పిల్లి ఆరోగ్యంగానే ఉందన్నారు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు.. పిల్లి యజమాని ద్వారానే దీనికి కరోనా సోకిందన్నారు. గతంలో యజమాని కరోనా బారినపడ్డారని.. వారి ద్వారానే పిల్లికి సోకిందని స్పష్టం చేశారు. ఇక ఇప్పటి వరకు పెంపుడు జంతువుల నుంచి మనుషులకు సోకుతుందన్నట్లు ఎలాంటి ఆధారాలు మాత్రం లేవని వైద్యాధికారులు తెలిపారు.

రాఫెల్‌ వస్తుందని తెలిసి కూడా.. కవ్వింపులకు పాల్పడుతున్న పాక్..

పాక్ తన వక్రబుద్దిని మళ్లీ ప్రదర్శిస్తోంది. గత కొద్ది రోజులుగా నిత్యం సరిహద్దువెంట కాల్పులకు తెగబడుతోంది. తాజాగా సోమవారం రాత్రి 10.00…

బ్రేకింగ్‌.. ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా సోము వీర్రాజు

ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడిని నియమించింది అధినాయకత్వం. సోము వీర్రాజును ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడిగా ప్రకటించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.…

రాహుల్ గాంధీ సంచలన నిర్ణయం.. ఇక రోజు వారీగా..

కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక రోజు వారీగా వార్తలను చదువుతానని తెలిపారు. అదేదో…

“మహా” రాజకీయాల్లో కలకలం.. కేంద్ర మంత్రి వ్యాఖ్యలు దేనికి సంకేతం..!

మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారనున్నాయా..? అంటే అవుననే అనిపిస్తోంది. గత కొద్ది రోజులుగా అక్కడ జరుగుతున్న పరిణామాలే అందుకు నిదర్శనం.…

ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌-ఐడియాకు ట్రాయ్ ఝలక్‌.. ఆ ప్రీమియం ప్లాన్స్‌ రద్దు..!

టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఎయిర్ టెల్,ఐడియా, వోడాఫోన్ కంపెనీలకు భారీ షాక్ ఇచ్చింది. ఈ కంపెనీలు కస్టమర్లకు అందిస్తున్న…

error: Content is protected !!