గ్లెన్‌మార్క్‌ నుంచి మరో గుడ్‌న్యూస్‌.. ఫావిపిరవిర్ ట్యాబ్లెట్ ధర తగ్గింపు..

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచ దేశాలను ఎంతలా వణికిస్తుందో అందరికీ తెలిసిందే. ఈ మహమ్మారికి వ్యాక్సిన్‌ లేకపోవడంతో పాటు.. సరైన మెడిసిన్‌…

బిగ్‌ బ్రేకింగ్‌.. గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌దూబే ఎన్‌కౌంటర్‌లో హతం

మోస్ట్ వాంటెడ్‌ గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌దూబేను యూపీ స్పెషల్ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు ఎన్‌కౌంటర్‌లో కాల్చిచంపేశారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ నుంచి కాన్పూర్‌ తీసుకెళ్తుండగా..…

7 లక్షలకు చేరువలో కరోనా కేసులు.. 20 వేలకు చేరువలో మరణాలు..

కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా విజృంభిస్తోంది. రోజురోజుకు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో…

పతంజలి కోరోనిల్‌కి భారీ షాకిచ్చిన కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ..!

పతంజలి సంస్థకు కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ భారీ షాక్ ఇచ్చింది. పతంజలి విడుదల చేసిన కరోనా కిట్‌కు బ్రేకులు వేసింది.…

కరోనాకు పతంజలి మెడిసిన్‌.. నేడే విడుదల..!

కరోనాకు చెక్ పెట్టేందుకు పతంజలి ముందడుగు వేసింది. ఇటీవల కరోనాకు ఆయుర్వేదం ద్వారా చెక్ పెట్టవచ్చని.. తాము మెడిసిన్‌ తయారు చేశామని…

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఫోటోను వైరల్ చేస్తున్న కాంగ్రెస్.. నిజం ఏంటంటే..?

ప్రస్తుతం గత సోమవారం భారత్‌-చైనా జవాన్ల మధ్య గాల్వాయ్‌ లోయలో జరిగిన.. మన దేశంలో రాజకీయ దుమారం లేపుతోంది. మొన్నటి శుక్రవారం…

గాల్వన్‌ వ్యాలీ ఘర్షణలో చైనా కమాండింగ్ ఆఫీసర్‌ హతం..!

సరిగ్గా గత వారం రోజుల క్రితం గాల్వాన్‌ వ్యాలీలో చోటుచేసుకున్న ఘర్షణ గురించి తెలిసిందే. లడఖ్‌లోని గాల్వాన్‌ లోయలో భారత జవాన్లపై…

భక్తులకు శుభవార్త.. రథయాత్రకు సుప్రీం గ్రీన్‌ సిగ్నల్.. కండిషన్స్ ఇవే..

జగన్నాథ భక్తులకు సుప్రీం కోర్టు శుభవార్త తెలిపింది. రథయాత్రకు లైన్‌ క్లియర్‌ చేసింది. షరతులతో కూడిన అనుమతినిచ్చింది. పూరి జగన్నాథ ఆలయ…

బిగ్ బ్రేకింగ్.. భారత్- చైనాల మధ్య ఘర్షణ.. సైన్యాధికారి, ఇద్దరు జవాన్లు వీరమరణం..

డ్రాగన్‌ కంట్రీ తన జిత్తుల మారి వేశాలను ప్రదర్శిస్తోంది. ఓ వైపు శాంతి చర్చలు జరుపుతామంటూ కయ్యానికి కాలుదువ్వుతోంది. తాజాగా సోమవారం…

బ్రేకింగ్.. పాక్‌లో ఇద్దరు భారత దౌత్యవేత్తల మిస్సింగ్..

ఇప్పటికే భారత్‌, పాక్‌ల మధ్య గ్యాప్ చాలా ఉంది. పాక్ వక్రబుద్ధిని ప్రదర్శిస్తూ.. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. సరిహద్దుల…

error: Content is protected !!