బ్రేకింగ్‌.. సాధ్వి ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌కు అస్వస్థత.. కోకిలాబెన్‌ ఆస్పత్రికి తరలింపు..!

Spread the love

మధ్యప్రదేశ్‌కు చెందిన భోపాల్‌ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌ అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆమెను ఎయిర్‌ బస్‌లో ముంబైలోని ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే.. సాధ్వీ ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నట్లు వ్యక్తిగత సిబ్బందికి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వారు ఆమెను వెంటనే ఎయిర్‌ బస్‌ ద్వారాముంబైలోని కోకిలాబెన్‌ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఎంపీ కార్యలయం ప్రకటించినట్లు జాతీయ న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది. ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

 


Spread the love
error: Content is protected !!