బ్రేకింగ్‌.. కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ కన్నుమూత

Spread the love

కేంద్రమంత్రి, ఎల్జేపీ అధినేత రాం విలాస్ పాశ్వాన్‌ కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు తన అధికారిక ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.ఆయన వయస్సు 74 సంవత్సరాలు. పట్టభద్రులారా.. ఆన్‌లైన్‌లో మీ ఓటు మీరే నమోదు చేసుకోండి.. ఈ సింపుల్ స్టెప్స్‌తో..!గత కొద్ది రోజులుగా ఆయన అనారోగ్యంతో ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ.. గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.

“మా నాన్నా.. ఇప్పుడు మీరు మాతో ఈ ప్రపంచంలో లేరు. కానీ మీరు ఎక్కడున్నా మాకోసం ఆలోచిస్తారని.. మా వెంటే ఉంటారు.” అంటూ హిందీలో ట్వీట్ చేశారు.


Spread the love
error: Content is protected !!