ఇతరుల ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి వేడుకలు జరపకూడదు.. పటాకుల వాడకంపై సుప్రీం వ్యాఖ్యలు..

Spread the love

పటాకుల నిషేధం అంశంపై సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో పటాకుల వాడకంపై పూర్తిగా నిషేధం లేదని.. కేవలం బేరియం లవణాలు కలిగిన పటాకులపై మాత్రమే నిషేధం విధించబడిందని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే ఇతరుల ఆరోగ్యాన్నిఫణంగా పెట్టి వేడుకలు జరపడం సబబుకాదని వ్యాఖ్యానించింది. పటాకుల అంశంపై తమ ఆదేశాలను ఖచ్చితంగా పాటించాల్సిందేనని.. రాష్ట్రాలను, పటాకుల తయారీదారులను ఆదేశించింది. వేడుకల ముసుగులో నిషేధిత పటాకులు కాల్చడానికి అనుమతి లేదన్న విషయాన్ని గుర్తుచేసింది.

 

 

 

 

 

 


Spread the love
error: Content is protected !!