బ్రేకింగ్‌.. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కన్నుమూత..!

Spread the love

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూశారు. ఆయన వయస్సు 84 సంవత్సరాలు. గత కొద్ది రోజులుగా ఆయన అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. తొలుత కరోనాబారినపడ్డ ఆయన.. ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. కోమాలోకి వెళ్లిపోయారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ.. సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు అభిజిత్‌ ముఖర్జీ తన ట్విట్టర్‌లో వెల్లడించారు.


Spread the love
error: Content is protected !!