• G7 సమ్మిట్ కోసం మ్యూనిచ్ వెళ్లిన ప్రధాని మోదీ
• షేక్హ్యాండ్ ఇచ్చేందుకు మోదీ భుజంతట్టిన అగ్రరాజ్యాధిపతి
భారత ప్రధాని నరేంద్ర మోదీతో షేక్హ్యాండ్ ఇచ్చేందుకు అగ్రరాజ్యాధిపతి జో బైడన్ కనబరిచిన తీరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్యనీయాంశంగా మారింది. ప్రపంచ దేశాధినేతతో అందరూ కలవాలని అనుకుండడం సహజమే. కానీ అలాంటి అగ్రరాజ్యాధినేత మన దేశ ప్రధాని నరేంద్రమోదీని కలిసి కరచలనం చేసేందుకు ఏకంగా ఏంతోమంది ఇతర దేశాధినేతలను దాటుకుంటూ వెళ్లి.. మోదీ భుజంతట్టి మరీ షేక్హ్యాండ్ ఇచ్చారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. అంతేకాదు అనంతరం పలువురు దేశాధినేతలతో కలిసి.. ఫోటోలు దిగుతూ.. ముచ్చటించారు. కాగా, G7సమ్మిట్లో భాగంగా మోదీ జర్మనీలోని మ్యూనిచ్కు వెళ్లిన సంగతి తెలిసిందే.
#WATCH | US President Joe Biden walked up to Prime Minister Narendra Modi to greet him ahead of the G7 Summit at Schloss Elmau in Germany.
(Source: Reuters) pic.twitter.com/gkZisfe6sl
— ANI (@ANI) June 27, 2022