పాక్‌లో వరుసగా కుప్పకూలుతున్న యుద్ధ విమానాలు.. తాజాగా మరొకటి..

పాక్‌లో గత కొద్ది రోజులుగా యుద్ధ విమానాలు కుప్పకూలుతున్నాయి. తాజాగా పాక్‌ వైమానిక దళానికి

జపాన్‌ను వణికించిన భూకంపం..!

ఓ వైపు యావత్ ప్రపంచం కరోనా మహమ్మారితో వణికిపోతుంటే.. మరోవైపు ప్రకృతి కూడా మానవాళిపై

బ్రేకింగ్‌.. నెల గడవకముందే.. లెబనాన్‌లో మరో భారీ ప్రమాదం..!

లెబనాన్‌ రాజధాని బీరుట్‌లో మరో భారీ ప్రమాదం సంభవించింది. గత నెలలో రాజధాని బీరుట్‌ పోర్ట్

పాక్‌లో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి, పలువురికి గాయాలు

పాకిస్థాన్‌లో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. గుర్తుతెలియని వ్యక్తులు ఆయుధాలతో రావల్పిండి

అయ్యో‌.. ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్స్‌ ట్రయల్స్‌కు తాత్కాలిక బ్రేకులు..! రీజన్ ఇదేనట..!

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మహమ్మారికి ఇప్పటి వరకు వ్యాక్సిన్‌

బ్రేకింగ్‌.. “చిలీ”లో భారీ భూకంపం

చిలీలో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. చిలీలోని వల్లెనర్‌ ప్రాంతంలో ఉదయం 4.09 గంటలకు

పాక్‌ కన్నింగ్ ప్లాన్స్‌.. మ్యాప్‌లో జమ్ముకశ్మీర్‌తో పాటు..

పాకిస్థాన్‌ తన వక్రబుద్దిని పోనిచ్చుకోలేదు. చైనా ప్రలోభాలకు లొంగిపోతూ.. నేపాల్‌, పాక్‌లు రెచ్చిపోతున్నాయి. ఇప్పటికే భారత్‌లోని పలు ప్రాంతాలను నేపాల్‌ తన…

ఇంత దారుణమా.. పాక్‌లో బక్రీద్‌ సందర్భంగా ఆవును క్రేన్‌తో పైకి ఎత్తి..!!

పాకిస్థాన్‌లో బక్రీద్‌ సందర్భంగా ఆవులను యథేచ్చగా వధిస్తుంటారు. అది కూడా సాధారణంగా కాదు.. వాటిని రెండంతస్థుల ఇళ్ల నుంచి క్రేన్‌ల ..

కరోనాపై యుద్ధంలో గోమాతా మనుషుల్ని రక్షించనుందా..? సాబ్ బయోథెరపీటిక్స్ ఏం చెబుతోంది..?

గోమాతా.. హిందువులు ఎంతో పరమపవిత్రంగా పూజిస్తారు. తల్లితో సమానంగా భావిస్తారు. అంతేకాదు.. గోవులో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారని నమ్మకం.చిన్న…

అయ్యో పాపం.. ఈ పిల్లి కరోనా బారినపడింది..!

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వైరస్‌కు వ్యాక్సిన్‌ లేకపోవడంతో రోజురోజుకు లక్షల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు మనుషులకు మాత్రమే సోకగా.. పలు దేశాల్లో పెంపుడు జంతువులకు కూడా కరోనా సోకినట్లు సమాచారం. తాజాగా యూకేకు చెందిన ఓ పిల్లి కూడా కరోనా బారినపడ్డట్లు తెలుస్తోంది. పెంపుడు పిల్లికి సంబంధించిన ఓనర్స్‌ ద్వారా ఈ వైరస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. ఇంగ్లాండ్‌లోని వేబ్రిడ్జ్‌లోని యానిమల్ అండ్ ప్లాంట్ హెల్త్ ఏజెన్సీలో జూలై 22వ తేదీన కరోనా పరీక్షలు చేపట్టారు.

ఈ క్రమంలో వెలువడిన రిపోర్టులు చూసి వెటర్నరీ వైద్యులు షాక్‌కు గురయ్యారు. రిపోర్టులో ఆ పెంపుడు పిల్లికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఒక జంతువుకు కరోనా సోకడం యూకేలో ఇదే తొలిసారి అని తెలిపారు. ప్రస్తుతం పిల్లి ఆరోగ్యంగానే ఉందన్నారు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు.. పిల్లి యజమాని ద్వారానే దీనికి కరోనా సోకిందన్నారు. గతంలో యజమాని కరోనా బారినపడ్డారని.. వారి ద్వారానే పిల్లికి సోకిందని స్పష్టం చేశారు. ఇక ఇప్పటి వరకు పెంపుడు జంతువుల నుంచి మనుషులకు సోకుతుందన్నట్లు ఎలాంటి ఆధారాలు మాత్రం లేవని వైద్యాధికారులు తెలిపారు.

error: Content is protected !!