దేశంలో రెండో సారి బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
Category: వార్తలు
బీజేపీలో కలకలం రేపుతోన్న సుబ్రహ్మణ్య స్వామి “ట్వీట్”.. ఎందుకు అలా చేశారు..?
దేశంలో గత కొద్ది రోజులుగా పెట్రో మంటలు మండిపోతున్నాయి. సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు…
సామాన్యులకు కేంద్రం గుడ్న్యూస్.. మరో కొత్త స్కీమ్ ప్రారంభం..!
సామాన్య ప్రజలకు కేంద్ర ప్రభుత్వం మరో కొత్త తీపి కబురు చెప్పింది. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను ప్రారంభించిన మోదీ సర్కార్..…
కేటీఆర్పై వీహెచ్పీ ప్రశ్నల వర్షం..!! ఇకపై అలా చేస్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సిందే..!
అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించి దేశ వ్యాప్తంగా నిధి సమర్పణ అభియాన్ కొనసాగుతోంది. అన్ని రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం చురుగ్గా…
అయోధ్య రామ మందిర నిర్మాణానికి “ఆర్య వైశ్య పరపతి సంఘం” చెక్ సమర్పణ
అయోధ్య శ్రీ రామ్ మందిర నిర్మాణ నిధి సమర్పణ అభియాన్ కార్యక్రమం దేశ వ్యాప్తంగా విస్తృతంగా కొనసాగుతోంది. మకర సంక్రాంతి రోజు…
అయోధ్య రామ మందిర నిర్మాణానికి చెక్ రూపంలో నిధి సమర్పించిన కార్పోరేటర్ రాజ్కుమార్
శ్రీ రామ్ మందిర నిర్మాణ నిధి సమర్పణ అభియాన్ కార్యక్రమం జవహర్ నగర్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో కొనసాగుతోంది. జనవరి 20వ…
విషాద సంఘటన.. కేంద్ర మంత్రి వాహనానికి ప్రమాదం..మంత్రి సతీమణి మృతి
కర్ణాటకలో విషాదం చోటు చేసుకుంది.కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీ పాద నాయక్ వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో మంత్రి తీవ్రంగా…
చెక్పోస్ట్ ఎత్తివేత.. శివసైనికుల దెబ్బకు దిగివచ్చిన టీ-సర్కార్..!!
శివసైనికుల మొండితనంతో తెలంగాణ సర్కార్ ఓ అడుగు దిగివచ్చింది. హిందూ భక్తులకు జరుగుతున్న అన్యాయంపై శివసేన పార్టీకి చెందిన యువసేన విభాగం…
హ్యాండ్ గ్రేనెడ్లతో ఆటలాడిన పిల్లలు.. పిన్ లాగడంతో భారీ పేలుడు.. ఇద్దరు మృతి
టెర్రరిస్టులకు స్వర్గధామంగా చెప్పుకునే పాక్లో సామాన్యుల జీవితం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎక్కడ పడితే అక్కడ ఉగ్ర శిక్షణలు ఇవ్వడం..…
ఇక అక్కడ హిందువుల జీవనం ప్రశ్నార్ధకమేనా..? దేవాలయాన్ని ఏ విధంగా ధ్వంసం చేశారో వీడియో చూస్తే అర్ధమవుతోంది..!!
పాక్లో మైనార్టీలుగా ఉన్న హిందువులపై రోజురోజుకు దాడులు పెరుగుతున్నాయి. పాక్లో ముస్లిమేతరులు జీవించడం ఎంత కష్టమన్నది పలు వీడియోలు చూస్తుంటే అర్ధమవుతోంది.…