క్షమించి వదిలేయండి..ఢిల్లీలో పట్టుబడ్డ ఐసీస్ ఉగ్రవాది భార్య..! నా నలుగురు పిల్లలు, నేను ఎక్కడికెళ్లాలి..?

కేరళలో గణేష్‌ మండప నిర్వాహకులపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. కోయంబత్తూరు ప్రాంతంలో గణేష్ మండపాలను

మండప నిర్వాహకులపై కేసులు.. ప్రతిష్టించిన రోజే నిమజ్జనం చేయించిన పోలీసులు..!

కేరళలో గణేష్‌ మండప నిర్వాహకులపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. కోయంబత్తూరు ప్రాంతంలో గణేష్ మండపాలను

యూపీలో బీజేపీ కీలక నేత కాల్చివేత..!

యూపీలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం బాగ్‌పత్‌ జిల్లాకు చెందిన కీలక నేతను..

ఆస్పత్రిలో బాలీవుడ్‌ నటుడు సంజయ్ దత్‌

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ శనివారం అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఆయన తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో..

పాక్‌ కన్నింగ్ ప్లాన్స్‌.. మ్యాప్‌లో జమ్ముకశ్మీర్‌తో పాటు..

పాకిస్థాన్‌ తన వక్రబుద్దిని పోనిచ్చుకోలేదు. చైనా ప్రలోభాలకు లొంగిపోతూ.. నేపాల్‌, పాక్‌లు రెచ్చిపోతున్నాయి. ఇప్పటికే భారత్‌లోని పలు ప్రాంతాలను నేపాల్‌ తన…

ఇంత దారుణమా.. పాక్‌లో బక్రీద్‌ సందర్భంగా ఆవును క్రేన్‌తో పైకి ఎత్తి..!!

పాకిస్థాన్‌లో బక్రీద్‌ సందర్భంగా ఆవులను యథేచ్చగా వధిస్తుంటారు. అది కూడా సాధారణంగా కాదు.. వాటిని రెండంతస్థుల ఇళ్ల నుంచి క్రేన్‌ల ..

భూమిపూజలో ప్రధాని మోదీతో కలిసి కూర్చోబోతున్న ఆ వ్యక్తి ఎవరు..? ది ప్రింట్‌ కథనం ప్రకారం..!

హిందువులు ఎన్నో ఏళ్లుగా కలలుగన్న భవ్య రామ మందిర నిర్మాణానికి అడుగులు ముందుకు పడుతున్నాయి. ఆగస్టు 5వ తేదీన అయోధ్యలో రామ…

కరోనాపై యుద్ధంలో గోమాతా మనుషుల్ని రక్షించనుందా..? సాబ్ బయోథెరపీటిక్స్ ఏం చెబుతోంది..?

గోమాతా.. హిందువులు ఎంతో పరమపవిత్రంగా పూజిస్తారు. తల్లితో సమానంగా భావిస్తారు. అంతేకాదు.. గోవులో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారని నమ్మకం.చిన్న…

అయ్యో పాపం.. ఈ పిల్లి కరోనా బారినపడింది..!

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వైరస్‌కు వ్యాక్సిన్‌ లేకపోవడంతో రోజురోజుకు లక్షల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు మనుషులకు మాత్రమే సోకగా.. పలు దేశాల్లో పెంపుడు జంతువులకు కూడా కరోనా సోకినట్లు సమాచారం. తాజాగా యూకేకు చెందిన ఓ పిల్లి కూడా కరోనా బారినపడ్డట్లు తెలుస్తోంది. పెంపుడు పిల్లికి సంబంధించిన ఓనర్స్‌ ద్వారా ఈ వైరస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. ఇంగ్లాండ్‌లోని వేబ్రిడ్జ్‌లోని యానిమల్ అండ్ ప్లాంట్ హెల్త్ ఏజెన్సీలో జూలై 22వ తేదీన కరోనా పరీక్షలు చేపట్టారు.

ఈ క్రమంలో వెలువడిన రిపోర్టులు చూసి వెటర్నరీ వైద్యులు షాక్‌కు గురయ్యారు. రిపోర్టులో ఆ పెంపుడు పిల్లికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఒక జంతువుకు కరోనా సోకడం యూకేలో ఇదే తొలిసారి అని తెలిపారు. ప్రస్తుతం పిల్లి ఆరోగ్యంగానే ఉందన్నారు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు.. పిల్లి యజమాని ద్వారానే దీనికి కరోనా సోకిందన్నారు. గతంలో యజమాని కరోనా బారినపడ్డారని.. వారి ద్వారానే పిల్లికి సోకిందని స్పష్టం చేశారు. ఇక ఇప్పటి వరకు పెంపుడు జంతువుల నుంచి మనుషులకు సోకుతుందన్నట్లు ఎలాంటి ఆధారాలు మాత్రం లేవని వైద్యాధికారులు తెలిపారు.

రాఫెల్‌ వస్తుందని తెలిసి కూడా.. కవ్వింపులకు పాల్పడుతున్న పాక్..

పాక్ తన వక్రబుద్దిని మళ్లీ ప్రదర్శిస్తోంది. గత కొద్ది రోజులుగా నిత్యం సరిహద్దువెంట కాల్పులకు తెగబడుతోంది. తాజాగా సోమవారం రాత్రి 10.00…

error: Content is protected !!