ఈటల రాజేందర్కు సీఎం కేసీఆర్ షాకిచ్చారు. ఆయన చేతిలో ఉన్న రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ.. సీఎం కేసీఆర్ చేతిలోకి…
Category: వార్తలు
ఆ హిందూ సోదరుల తలలు నరికేశారు.. అంతేకాదు శరీరాలను కాల్చేసి.. ఆ తర్వాత..
బంగ్లాదేశ్లో మైనార్టీలుగా ఉన్న హిందువుల పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారుతోంది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో నివసిస్తున్న హిందువులకు ఇస్లామిక్ జిహాదీల వేధింపులు పెరిగాయి.…
కరోనాపై విజయం.. దేశ వ్యాప్తంగా 2.61 లక్షల మంది.. తెలంగాణలో 5,093 మంది..
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. గత రెండు మూడు…
ప్రజల క్షేమమే లక్ష్యంగా.. సీఎం కేసీఆర్ తీపి కబురు..
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు సీఎం కేసీఆర్ కసరత్తులు ప్రారంభించారు. వ్యాక్సినేషన్ను వేగవంతం చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు…
కొడితే కొట్టించుకోవాల్సిందేనా..? అసలు అక్కడి హిందువులపై ఏం జరుగుతోంది..?
వారంతా అక్కడ పనిచేస్తున్నారు. ఇంతలో యజమాని వచ్చాడు. కారణం లేకుండా చితకబాదాడు. దీంతో వారు ఆస్పత్రి పాలయ్యారు. ఇదేంటి రీజన్ లేకుండా…
మంత్రి కేటీఆర్కు కరోనా పాజిటివ్.. త్వరగా కోలుకోవాలని ప్రార్ధించిన బండి సంజయ్..!
తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే. తారకరామ రావు (కేటీఆర్) కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా తన అధికారిక…
కత్తులతో హిందూ కుటుంబాలకు బెదిరింపు.. స్థానికులంతా కలిసి..
బంగ్లాదేశ్లో మైనార్టీలుగా జీవనం సాగిస్తున్న హిందువులపై అక్కడి జిహాదీ మూకల దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. హిందూ కుటుంబాలే లక్ష్యంగా దాడులకు పాల్పడుతూ..…
లాక్డౌన్పై రాష్ట్రాలకు కీలక సూచనలు చేసిన ప్రధాని మోదీ.
దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ రూపంలో విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ భారత ప్రజలనుద్దేశించి మంగళవారం సాయంత్రం ప్రసంగించారు.…
ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు రెడీగా ఉండాలన్న ప్రధాని మోదీ
దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్లో విరుచుకుపడుతోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మంగళవారం సాయంత్రం 8.45 నిమిషాలకు దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ…