దేశ ప్రజలకు జూన్ 26 ప్రత్యేకమైన రోజు… ప్రధాని మోదీ

Spread the love

దేశ ప్రజలకు జూన్ 26వ తేదీ ఏంతో ప్రత్యేకమైన రోజు అని దేశ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. 25వ కార్గిల్ విజయ్ దివాస్ ను పురస్కరించుకుని కార్గిల్ వార్ మెమోరియల్ సందర్శించి నివాళులు అర్పించనున్నట్లు పేర్కొన్నారు.

https://x.com/ANI/status/1816509406626156693

https://x.com/narendramodi/status/1816487623558316386


Spread the love
error: Content is protected !!