దేశ ప్రజలకు జూన్ 26వ తేదీ ఏంతో ప్రత్యేకమైన రోజు అని దేశ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. 25వ కార్గిల్ విజయ్ దివాస్ ను పురస్కరించుకుని కార్గిల్ వార్ మెమోరియల్ సందర్శించి నివాళులు అర్పించనున్నట్లు పేర్కొన్నారు.
https://x.com/ANI/status/1816509406626156693
https://x.com/narendramodi/status/1816487623558316386