దేశంలో 50 లక్షలు దాటిన పాజిటివ్ కేసులు.. 10 లక్షలకు చేరువలో యాక్టివ్ కేసులు..

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రపంచ దేశాల్లో నమోదవుతున్న

దేశంలో అరకోటికి చేరువైన పాజిటివ్ కేసులు..!

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకు రికార్డులు బ్రేక్ చేసేలా కేసులు

బీ అలర్ట్‌.. రోజుకు లక్షకు చేరువలో పాజిటివ్‌ కేసులు.. వెయ్యికి పైగా మరణాలు..!

దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. గత మూడు నాలుగు రోజులుగా రోజు 90 వేల మార్క్‌ను

దేశంలో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు.. ఒక్కరోజే 95వేలకు పైగా..!

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు

వామ్మో.. దేశంలో నమోదైన ఇవాళ్లి కేసులు చూస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే..! ఇలా అయితే..

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి రోజురోజుకు మరింత విజృంభిస్తోంది. అన్‌లాక్‌ ప్రక్రియ ప్రారంభమైనప్పటి

దేశంలో 40 లక్షలు దాటిన పాజిటివ్‌ కేసులు.. ఇలా అయితే మరో రెండు మూడు రోజుల్లో..

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు

గోవా వెళ్లే వారికి గుడ్‌న్యూస్‌.. ఎలాంటి ఆంక్షలు లేవట.. అంతేకాదు..!

పర్యాటక కేంద్రంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన గోవా గురించి తెలిసిందే. ఇతర రాష్ట్రాల నుంచి గోవాకి వెళ్లాలంటే

అయ్యో పాపం.. ఈ పిల్లి కరోనా బారినపడింది..!

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వైరస్‌కు వ్యాక్సిన్‌ లేకపోవడంతో రోజురోజుకు లక్షల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు మనుషులకు మాత్రమే సోకగా.. పలు దేశాల్లో పెంపుడు జంతువులకు కూడా కరోనా సోకినట్లు సమాచారం. తాజాగా యూకేకు చెందిన ఓ పిల్లి కూడా కరోనా బారినపడ్డట్లు తెలుస్తోంది. పెంపుడు పిల్లికి సంబంధించిన ఓనర్స్‌ ద్వారా ఈ వైరస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. ఇంగ్లాండ్‌లోని వేబ్రిడ్జ్‌లోని యానిమల్ అండ్ ప్లాంట్ హెల్త్ ఏజెన్సీలో జూలై 22వ తేదీన కరోనా పరీక్షలు చేపట్టారు.

ఈ క్రమంలో వెలువడిన రిపోర్టులు చూసి వెటర్నరీ వైద్యులు షాక్‌కు గురయ్యారు. రిపోర్టులో ఆ పెంపుడు పిల్లికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఒక జంతువుకు కరోనా సోకడం యూకేలో ఇదే తొలిసారి అని తెలిపారు. ప్రస్తుతం పిల్లి ఆరోగ్యంగానే ఉందన్నారు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు.. పిల్లి యజమాని ద్వారానే దీనికి కరోనా సోకిందన్నారు. గతంలో యజమాని కరోనా బారినపడ్డారని.. వారి ద్వారానే పిల్లికి సోకిందని స్పష్టం చేశారు. ఇక ఇప్పటి వరకు పెంపుడు జంతువుల నుంచి మనుషులకు సోకుతుందన్నట్లు ఎలాంటి ఆధారాలు మాత్రం లేవని వైద్యాధికారులు తెలిపారు.

కేసీఆర్‌ సర్కార్ వేసిన రూ.1500/- పడ్డాయో లేదో ఇలా చెక్ చేసుకోండి..!

కరోనా ప్రభావంతో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సామాన్య ప్రజానీకానికి తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి.…

మే 7 వరకు లాక్‌డౌన్‌.. కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌ పాయింట్స్.. క్లుప్తంగా మీకోసం..

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఆదివారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా…

error: Content is protected !!