గుడ్‌న్యూస్‌‌.. కరోనాకు ఔషధం రెడీ.. 2డీజీ డ్రగ్‌ను రిలీజ్‌ చేసిన కేంద్ర మంత్రులు

కరోనా మహమ్మారికి భారత రక్షణ సంస్థ డీఆర్డీవో డెవలప్ చేసిన 2డీజీ ఔషధం అందుబాటులోకి వచ్చింది. ఈ డ్రగ్‌ను సోమవారం నాడు…

లాక్‌డౌన్‌పై రాష్ట్రాలకు కీలక సూచనలు చేసిన ప్రధాని మోదీ.

దేశంలో కరోనా మహమ్మారి సెకండ్‌ వేవ్‌ రూపంలో విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ భారత ప్రజలనుద్దేశించి మంగళవారం సాయంత్రం ప్రసంగించారు.…

ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు రెడీగా ఉండాలన్న ప్రధాని మోదీ

దేశంలో కరోనా మహమ్మారి సెకండ్‌ వేవ్‌లో విరుచుకుపడుతోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మంగళవారం సాయంత్రం 8.45 నిమిషాలకు దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ…

బ్రేకింగ్‌.. మరికాసేపట్లో దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ..!

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశంలో 20 లక్షలకు పైగా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. అనేక…

దీపావళి పటాకుల వాడకాన్ని నిషేధించాలి.. కేంద్రానికి ఎన్జీటీ నోటీసు..! పిటిషన్‌ వేసింది ఎవరంటే..?

దీపావళి పండుగ రాబోతున్న వేళ.. హిందువులకు ఓ షాకింగ్‌ న్యూస్‌.ప్రముఖ పండుగల్లో హిందువులకు దీపావళి కూడా పెద్ద పండుగే. ఈ పండుగ…

బలవంతంగా హత్రస్‌ గ్యాంగ్‌రేప్‌ బాధితురాలి అంత్యక్రియలు.. సోదరుడి ఆవేదన

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన యూపీ గ్యాంగ్‌రేప్‌ బాధితురాలి అంత్యక్రియలు

విషాదం.. కరోనాతో కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి మరణం

రోనా మహమ్మారి దేశంలో రోజురోజుకు విజృంభిస్తోంది. ఈ మహమ్మారి

36 దేశాలకు చెందిన 956 మందిపై.. 59 ఛార్జీ షీట్లు..! ఇంకా..

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభించడానికి కారణం తబ్లీగీ జామత్ సమావేశమేనంటూ

బీ అలర్ట్‌.. రోజుకు లక్షకు చేరువలో పాజిటివ్‌ కేసులు.. వెయ్యికి పైగా మరణాలు..!

దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. గత మూడు నాలుగు రోజులుగా రోజు 90 వేల మార్క్‌ను

దేశ రాజధానిలో ఎన్‌కౌంటర్‌.. పట్టుబడ్డ మోస్ట్ వాంటెడ్‌ ఉగ్రవాదులు..!

దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం నాడు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. నార్త్‌ వెస్ట్ ఢిల్లీ ప్రాంతంలో

error: Content is protected !!