ఆగస్టు 5వ తేదీన అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం చేపట్టిన భూమిపూజ కార్యక్రమం గురించి తెలిసిందే. ఈ కార్యక్రమానికి భారత…
Category: Uncategorised
బ్రేకింగ్.. అయోధ్య రామ జన్మభూమి మందిర పూజారికి కరోనా పాజిటివ్
యూపీలో కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. ముఖ్యంగా మరో వారం రోజుల్లో అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం భూమి పూజ..
అయ్యో పాపం.. ఈ పిల్లి కరోనా బారినపడింది..!
కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వైరస్కు వ్యాక్సిన్ లేకపోవడంతో రోజురోజుకు లక్షల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు మనుషులకు మాత్రమే సోకగా.. పలు దేశాల్లో పెంపుడు జంతువులకు కూడా కరోనా సోకినట్లు సమాచారం. తాజాగా యూకేకు చెందిన ఓ పిల్లి కూడా కరోనా బారినపడ్డట్లు తెలుస్తోంది. పెంపుడు పిల్లికి సంబంధించిన ఓనర్స్ ద్వారా ఈ వైరస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. ఇంగ్లాండ్లోని వేబ్రిడ్జ్లోని యానిమల్ అండ్ ప్లాంట్ హెల్త్ ఏజెన్సీలో జూలై 22వ తేదీన కరోనా పరీక్షలు చేపట్టారు.
ఈ క్రమంలో వెలువడిన రిపోర్టులు చూసి వెటర్నరీ వైద్యులు షాక్కు గురయ్యారు. రిపోర్టులో ఆ పెంపుడు పిల్లికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఒక జంతువుకు కరోనా సోకడం యూకేలో ఇదే తొలిసారి అని తెలిపారు. ప్రస్తుతం పిల్లి ఆరోగ్యంగానే ఉందన్నారు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు.. పిల్లి యజమాని ద్వారానే దీనికి కరోనా సోకిందన్నారు. గతంలో యజమాని కరోనా బారినపడ్డారని.. వారి ద్వారానే పిల్లికి సోకిందని స్పష్టం చేశారు. ఇక ఇప్పటి వరకు పెంపుడు జంతువుల నుంచి మనుషులకు సోకుతుందన్నట్లు ఎలాంటి ఆధారాలు మాత్రం లేవని వైద్యాధికారులు తెలిపారు.
బ్రేకింగ్.. ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా సోము వీర్రాజు
ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడిని నియమించింది అధినాయకత్వం. సోము వీర్రాజును ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా ప్రకటించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.…
“మహా” రాజకీయాల్లో కలకలం.. కేంద్ర మంత్రి వ్యాఖ్యలు దేనికి సంకేతం..!
మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారనున్నాయా..? అంటే అవుననే అనిపిస్తోంది. గత కొద్ది రోజులుగా అక్కడ జరుగుతున్న పరిణామాలే అందుకు నిదర్శనం.…
సాధువుల హత్యకేసుకు సంబంధించి.. వీహెచ్పీ నిజ నిర్ధారణ కమిటీ..!
దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించిన పాల్ఘర్ సాధువుల హత్య కేసు గురించి తెలిసిందే. తమ గురువు పరమపదించడంతో.. అంతిమ సంస్కారాలకు వెళ్లేందుకు…
ఆ పావురం అసలు కథేంటి..? ఎక్కడ నుంచి వచ్చింది..? ఎలా పట్టుబడింది..?
యావత్ ప్రపంచం కరోనాతో పోరాడుతుంటే.. మన పొరుగు దేశం పాక్ మాత్రం.. మన దేశంలో ఎలా అలజడి సృష్టించాలి..? అని కుట్రలు…
లాక్డౌన్ 2.0.. కేంద్రం జారీచేసిన న్యూ గైడ్లైన్స్ ఇవే..
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం మే 3వ తేదీ వరకు లాక్డౌన్ను పొడిగించిన విషయం తెలిసిందే. ఈ…
జలియన్ వాలాబాగ్ మారణకాండకు నేటికి 101 ఏళ్లు.. అసలు ఆ రోజు ఏం జరిగింది..?
అది భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్రలోనే అత్యంత దురదృష్టమైన సంఘటనగా జలియన్ వాలాబాగ్ మారణకండ ఉదంతం నిలిచిపోయింది. అప్పటి బ్రిటిష్ పాలకుల…