వామ్మో.. సీఎం కేసీఆర్‌పై వైఎస్‌ షర్మిల ఘాటు వ్యాఖ్యలు.. అది కూడా ట్విట్టర్‌ వేదికగా..

Spread the love

సీఎం కేసీఆర్‌పై వైఎస్‌ఆర్‌ టీపీ అధినేత్రి షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగుల చావుకు కారణమైన సీఎం కేసీఆర్‌.. హంతకుడితో సమానం అన్న విధంగా ట్విట్టర్‌ వేదికగా కామెంట్స్ చేశారు. సీఎం కేసీఆర్‌ ఉద్యమకారుడు అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలని.. ఇంకా ఎంతమంది బలవుతే.. నోటిఫికేషన్లు ఇస్తావు దొర..? అంటూ ప్రశ్నించారు. ఇంకో నిరుద్యోగి ప్రాణం పోకముందే ఇవ్వండని.. లేదా సీఎం పోస్ట్‌కి రాజీనామా చేయాలంటూ ట్విట్టర్‌లో వ్యాఖ్యలు చేశారు.


Spread the love
error: Content is protected !!