వారంతా అక్కడ పనిచేస్తున్నారు. ఇంతలో యజమాని వచ్చాడు. కారణం లేకుండా చితకబాదాడు. దీంతో వారు ఆస్పత్రి పాలయ్యారు. ఇదేంటి రీజన్ లేకుండా…
Category: జాతీయం
లాక్డౌన్పై రాష్ట్రాలకు కీలక సూచనలు చేసిన ప్రధాని మోదీ.
దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ రూపంలో విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ భారత ప్రజలనుద్దేశించి మంగళవారం సాయంత్రం ప్రసంగించారు.…
ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు రెడీగా ఉండాలన్న ప్రధాని మోదీ
దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్లో విరుచుకుపడుతోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మంగళవారం సాయంత్రం 8.45 నిమిషాలకు దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ…
మాస్క్ ధరించమని చెప్పడమే తప్పా..? ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ను కొట్టిచంపేశారట..!
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మాస్క్ ధరించడం ద్వారా ఈ మహమ్మారికి కాస్త చెక్…
“టీకా”తో టమాటా.. అసలు స్టోరీ ఏంటంటే..?
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య లక్షల్లో నమోదవుతుండగా.. రికవరీ మాత్రం సగం కూడా…
కరోనా పేషెంట్లకు కేంద్రం గుడ్న్యూస్.. రెమ్డెసివిర్ ధర భారీగా తగ్గింపు..!
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. సెకండ్ వేవ్లో కరోనా మహమ్మారి వ్యాప్తి తీవ్ర స్థాయిలో ఉండటంతో ప్రజలంతా…
ఇంత దారుణమా..? వ్యాక్సిన్స్ కూడా దొంగతనమా..?
కాంగ్రెస్ పరిపాలిస్తున్న రాజస్థాన్లో దారుణాలకు అడ్డుఅదుపు లేకుండా పోతోంది. గత కొద్ది రోజులుగా రాజస్థాన్ రాష్ట్రంలో క్రైం రేటు పెరుగుతున్నట్లు తెలుస్తోంది.…
అది నిజమే.. తక్షణమే భారత్ను హిందూ దేశంగా ప్రకటించాలి.. కేరళఎమ్మెల్యే పీసీ జార్జ్
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న లవ్ జిహాద్ అంశం కేరళలో హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా కేరళలోని హిందూ, క్రైస్తవ యువతులను…
లైబ్రరీకి దుండగుల నిప్పు.. 3000 భగవద్గీత పుస్తకాలు దగ్ధం.. అంతేకాదు.. ఇంకా!
కర్ణాటకలో ఘోరం చోటుచేసుకుంది. మైసూర్లోని ఓ లైబ్రరీకి దుండగులు నిప్పుపెట్టారు. దీంతో అందులో ఉన్న 3000 భగవద్గీత కాపీలు అగ్నికి ఆహుతయ్యాయి.…
లొంగిపోతే సరే సరే..రాష్ట్రానికి వ్యతిరేకంగా ఆయుధాలు పట్టారో.. కాల్చి పారేస్తాం..!
జమ్ముకశ్మీర్లో శాంతిని నెలకొల్పేందుకు భ్రదతా బలగాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. లోయలో అలజడి సృష్టించే ఉగ్రవాద మూకలను అణచివేస్తూ లోయలో ప్రశాంత…