ఆస్పత్రిలో బాలీవుడ్‌ నటుడు సంజయ్ దత్‌

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ శనివారం అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఆయన తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో..

కోఠి వీహెచ్పీ రాష్ట్ర కార్యాలయంలో అంబరాన్నంటిన సంబరాలు.. వీడియో చూడండి..

అయోధ్యలో రామ మందిర నిర్మాణ భూమి పూజ కార్యక్రమం పురస్కరించుకుని.. యావత్ ప్రపంచంలో సంబరాలు మిన్నంటాయి. ప్రపంచంలోని పలు దేశాల్లో శ్రీ…

రామ మందిర “భూమి పూజ”పై స్పందించిన రాష్ట్రపతి

అయోధ్యలో రామ మందిర నిర్మాణ భూమి పూజపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తన అధికారిక ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. రామ మందిర…

పాక్‌ కన్నింగ్ ప్లాన్స్‌.. మ్యాప్‌లో జమ్ముకశ్మీర్‌తో పాటు..

పాకిస్థాన్‌ తన వక్రబుద్దిని పోనిచ్చుకోలేదు. చైనా ప్రలోభాలకు లొంగిపోతూ.. నేపాల్‌, పాక్‌లు రెచ్చిపోతున్నాయి. ఇప్పటికే భారత్‌లోని పలు ప్రాంతాలను నేపాల్‌ తన…

పల్స్‌ ఆక్సీమీటర్‌ : ప్రతి ఇంట్లో ఉండాల్సిన పరికరం.. దీని ఉపయోగాలు, వాడే విధానం..!!

పల్స్‌ ఆక్సీమీటర్‌.. ప్రస్తుతం ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగిన పరికరం. సాధారణంగా.. అనేక మంది డిజిటల్‌ థర్మా మీటర్‌లను ఇళ్లల్లో ఉంచుకుంటారు. దీని…

ఇంత దారుణమా.. పాక్‌లో బక్రీద్‌ సందర్భంగా ఆవును క్రేన్‌తో పైకి ఎత్తి..!!

పాకిస్థాన్‌లో బక్రీద్‌ సందర్భంగా ఆవులను యథేచ్చగా వధిస్తుంటారు. అది కూడా సాధారణంగా కాదు.. వాటిని రెండంతస్థుల ఇళ్ల నుంచి క్రేన్‌ల ..

కాలు జారి వరదలో కొట్టుకుని పోబోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే.. కాపాడిన సహాయకులు

ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు, నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. అంతేకాదు.. ఇప్పటికే పలు చోట్ల కొండచరియలు..

భూమిపూజలో ప్రధాని మోదీతో కలిసి కూర్చోబోతున్న ఆ వ్యక్తి ఎవరు..? ది ప్రింట్‌ కథనం ప్రకారం..!

హిందువులు ఎన్నో ఏళ్లుగా కలలుగన్న భవ్య రామ మందిర నిర్మాణానికి అడుగులు ముందుకు పడుతున్నాయి. ఆగస్టు 5వ తేదీన అయోధ్యలో రామ…

కరోనాపై యుద్ధంలో గోమాతా మనుషుల్ని రక్షించనుందా..? సాబ్ బయోథెరపీటిక్స్ ఏం చెబుతోంది..?

గోమాతా.. హిందువులు ఎంతో పరమపవిత్రంగా పూజిస్తారు. తల్లితో సమానంగా భావిస్తారు. అంతేకాదు.. గోవులో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారని నమ్మకం.చిన్న…

అయ్యో పాపం.. ఈ పిల్లి కరోనా బారినపడింది..!

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వైరస్‌కు వ్యాక్సిన్‌ లేకపోవడంతో రోజురోజుకు లక్షల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు మనుషులకు మాత్రమే సోకగా.. పలు దేశాల్లో పెంపుడు జంతువులకు కూడా కరోనా సోకినట్లు సమాచారం. తాజాగా యూకేకు చెందిన ఓ పిల్లి కూడా కరోనా బారినపడ్డట్లు తెలుస్తోంది. పెంపుడు పిల్లికి సంబంధించిన ఓనర్స్‌ ద్వారా ఈ వైరస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. ఇంగ్లాండ్‌లోని వేబ్రిడ్జ్‌లోని యానిమల్ అండ్ ప్లాంట్ హెల్త్ ఏజెన్సీలో జూలై 22వ తేదీన కరోనా పరీక్షలు చేపట్టారు.

ఈ క్రమంలో వెలువడిన రిపోర్టులు చూసి వెటర్నరీ వైద్యులు షాక్‌కు గురయ్యారు. రిపోర్టులో ఆ పెంపుడు పిల్లికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఒక జంతువుకు కరోనా సోకడం యూకేలో ఇదే తొలిసారి అని తెలిపారు. ప్రస్తుతం పిల్లి ఆరోగ్యంగానే ఉందన్నారు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు.. పిల్లి యజమాని ద్వారానే దీనికి కరోనా సోకిందన్నారు. గతంలో యజమాని కరోనా బారినపడ్డారని.. వారి ద్వారానే పిల్లికి సోకిందని స్పష్టం చేశారు. ఇక ఇప్పటి వరకు పెంపుడు జంతువుల నుంచి మనుషులకు సోకుతుందన్నట్లు ఎలాంటి ఆధారాలు మాత్రం లేవని వైద్యాధికారులు తెలిపారు.

error: Content is protected !!