జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల అలజడి మళ్లీ పెరుగుతోంది. కశ్మీర్లోయ గతకొద్ది రోజులుగా ప్రశాంతంగా ఉందనుకుంటున్న వేళ.. ఇటీవల వరుసగా ఉగవ్రాదులకు, భద్రతా బలగాలకు…
Tag: gaganam
బీహార్లో దారుణం.. ఆలయ ప్రాంగణంలో ఇద్దరు పూజారుల దారుణ హత్య..! ఇక మరో సంఘటనలో..
బీహార్లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. మధుబని జిల్లాలోని ఖిర్హార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నదరోహర్ మహాదేవ్ ఆలయంలో ఇద్దరు పూజారులు దారుణ…
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో.. శ్రీ రామ జన్మభూమి తీర్ధ క్షేత్ర సంచలన నిర్ణయం..!
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో అనేక చోట్ల ఆక్సిజన్ కొరత తలెత్తుతోంది. ఇటీవల అనేక మంది ఆక్సిజన్ కొరతతోనే…
చైనా రాయబారే లక్ష్యంగా.. పాక్లో భారీ బ్లాస్ట్.. నలుగురు మృతి.. మరో..
చైనా రాయబారిని లక్ష్యంగా చేసుకుని పాక్లో భారీ బ్లాస్ట్ చోటుచేసుకుంది. బుధవారం రాత్రి బలూచిస్తాన్ ప్రావిన్స్లోని రాజధాని క్వెట్టాలో ఈ సంఘటన…
లాక్డౌన్పై రాష్ట్రాలకు కీలక సూచనలు చేసిన ప్రధాని మోదీ.
దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ రూపంలో విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ భారత ప్రజలనుద్దేశించి మంగళవారం సాయంత్రం ప్రసంగించారు.…
ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు రెడీగా ఉండాలన్న ప్రధాని మోదీ
దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్లో విరుచుకుపడుతోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మంగళవారం సాయంత్రం 8.45 నిమిషాలకు దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ…
బ్రేకింగ్.. మరికాసేపట్లో దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ..!
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశంలో 20 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. అనేక…
బిగ్ న్యూస్.. రూ.3 వేల కోట్ల మాదక ద్రవ్యాలు సీజ్ చేసిన ఇండియన్ నేవీ
భారత నావికాదళం సోమవారం నాడు ఓ భారీ ఆపరేషన్ నిర్వహించింది. అరేబియా సముద్రంలో ఐఎన్ఎస్ సువర్ణ చేత చేపట్టిన ఆపరేషన్లో పెద్ద…
అది నిజమే.. తక్షణమే భారత్ను హిందూ దేశంగా ప్రకటించాలి.. కేరళఎమ్మెల్యే పీసీ జార్జ్
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న లవ్ జిహాద్ అంశం కేరళలో హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా కేరళలోని హిందూ, క్రైస్తవ యువతులను…
లైబ్రరీకి దుండగుల నిప్పు.. 3000 భగవద్గీత పుస్తకాలు దగ్ధం.. అంతేకాదు.. ఇంకా!
కర్ణాటకలో ఘోరం చోటుచేసుకుంది. మైసూర్లోని ఓ లైబ్రరీకి దుండగులు నిప్పుపెట్టారు. దీంతో అందులో ఉన్న 3000 భగవద్గీత కాపీలు అగ్నికి ఆహుతయ్యాయి.…